ఏపీలోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రూ.50 వేల రుణాన్ని ప్రకటించింది. దీనివల్ల 40 వేల మంది రైతులకు లబ్ధి ...
తెలంగాణలో పెన్షన్ల ప్రక్షాళన వేగవంతమైంది. 1.28 లక్షల మంది అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం తాడ్డానిపల్లి శివారులోని 161వ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా ...
జిల్లాలో ఆగస్టు 5 నుండి 16 వరకు ఏపీ టెట్-2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ విజయ్ కుమార్ ఆదేశించారు. 6 ...
ఈరోజు రాశిఫలాలు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, వ్యాపారం విషయాల్లో ఈరోజు ఎలా ...
ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యం వల్ల మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు.
Megastar Chiranjeevi Viswambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర ...
సినిమాలకు సమంత ఫుల్ స్టాప్ పెట్టబోతుందా.. అదేంటి అలా అంటారు ఈమధ్యనే కదా మా ఇంటి బంగారం అంటూ ఒక మంచి యాక్షన్ సినిమా ...
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ నటి ప్రీతి జింటా 'బట్వార్ 1947' చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా, ...
Inequalities : భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థగా ప్రశంసలు అందుకుంటోంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ...
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, శుక్రవారం ఒక్కరోజే రూ. 4.46 కోట్ల హుండీ ఆదాయం ...
ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటకూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేవైఎం దహనం చేసింది.