అటు భారీగా ఖర్చు ఆదా కావడంతోపాటు.. ఇటు సురక్షితమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించే టీ-ఫైబర్‌ సేవల అమలు ప్రభుత్వ కార్యాలయాల్లో ...
మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల పునరుద్ధరణ కార్యాచరణపై జియోటెక్నికల్‌ పరీక్షల ఫలితాలు వచ్చాక నిర్ణయం తీసుకొనే అవకాశముందని ...
రాష్ట్రంలో రైల్వే ఓవర్‌  బ్రిడ్జిలు (ఆర్‌ఓబీ), అండర్‌ బ్రిడ్జిల (ఆర్‌యూబీ) నిర్మాణాలు సంవత్సరాల తరబడి సాగుతూనే ఉన్నాయి.
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం (2026-27లో) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు రూ.116 ...
ఆస్ట్రేలియా సహాయమంత్రి జూలియన్‌ హిల్‌కు అరకు కాఫీ ఇస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి లోకేశ్‌ ...
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌ నాటికి సైబర్‌ మోసాల్లో బాధితులు ...
ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: ఏదైనా ప్రమాదం బారిన పడితే కొందరు ...
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముసాయిదా ...
బొట్లబొట్ల బోనాలు.. డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు.. వెరసి సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాల జాతర సంబరాలు అంబరాన్నంటాయి.
చోరీ చేసిన సొమ్మును ఆగంతుకులు రెండు వారాల తర్వాత తిరిగి అదే ఇంట్లోకి విసిరేసి వెళ్లిపోయిన ఘటన కాకినాడ జిల్లా కరపలో ఆదివారం ...
గుండె లయతప్పితే ప్రాణ సంకటమే. బోసినవ్వులతో ఎదుగుతున్న చిన్నారుల గుండెకు సమస్య ఏర్పడిందని తెలిస్తే కన్నవారికి ఎంతో బాధ ...
గ్యాస్‌రీఫిల్లింగ్‌ చేయడం నేరం. వీరికి గ్యాస్‌ సిలిండర్లు ఎక్కడి నుంచి సరఫరా జరుగుతున్నాయో విచారణ చేపట్టి అందుకు కారణమైన ...