ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చెరగని ముద్ర వేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు చిరస్మరణీయ గౌరవం దక్కనుంది ...
రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, నీట్‌లో ప్రతిభ కనబరిచిన పేద ...
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ...
Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం తాడ్డానిపల్లి శివారులోని 161వ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా ...
ఏపీలోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రూ.50 వేల రుణాన్ని ప్రకటించింది. దీనివల్ల 40 వేల మంది రైతులకు లబ్ధి ...
తెలంగాణలో పెన్షన్ల ప్రక్షాళన వేగవంతమైంది. 1.28 లక్షల మంది అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జిల్లాలో ఆగస్టు 5 నుండి 16 వరకు ఏపీ టెట్-2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ విజయ్ కుమార్ ఆదేశించారు. 6 ...
ఈరోజు రాశిఫలాలు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, వ్యాపారం విషయాల్లో ఈరోజు ఎలా ...
బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ బియ్యం విక్రయాల ప్రారంభం.
జీవితంలో రక్త సంబంధం లేకపోయినా ఎప్పటికీ హృదయంలో నిలిచిపోయే స్నేహ బంధం మరియు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకునే ఫ్రెండ్‌షిప్ డే విశేషాలు.
స్నేహితుల దినోత్సవం రోజున విశాఖపట్నంలోని పాత గంగవరం బీచ్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటన, భారీ అలల తాకిడికి ఇద్దరు గల్లంతైన వైనం.
సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ సర్పంచ్ పార్కల రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో సీసీ కెమెరాలు, తాగునీటి బోర్లు, విద్యా సామాగ్రి పంపిణీ వంటి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి ...