విద్యుత్తు నియంత్రిక కాలితే వీరికి పండగే. మరమ్మతు సేవల్లో మాయాజాలం చేస్తూ కార్మికులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ...
బిహార్‌ రాష్ట్రం సుపౌల్‌ జిల్లా లాల్‌పుర్‌ గ్రామంలోని ఓ వరి పొలం.. రైతులు తమ పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా ఓ మొసలి ...
గోదావరి వరద ఆదివారం నాటికి మరింత పెరగడంతో కోనసీమలోని పలు లంకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు మరపడవలను ఆశ్రయించారు ...
ఎల్‌నినో ప్రభావం తాగునీటి నిల్వలపై పడుతోంది. జల వనరుల్లో రోజురోజుకు నీటిమట్టం పడిపోతోంది. నీటి కరవు తరుముకొస్తోంది. ప్రస్తుతం ...
ఇటీవల శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపిన దేశీయ తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్ ప్రయోగం విక్రమ్‌-1 (మిషన్‌ ఆగమన్‌)లో ఓ కూలీ ...
పేరుకు ప్రసిద్ధిగాంచిన పంచారామం. భక్తులకు సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉంటాయి. సామర్లకోట భీమేశ్వరాలయంలో అభివృద్ధి పనులు ...
పెంపుడు జంతువుల మూత్రం ద్వారా వ్యాపించే లెప్టోస్పైరోసిస్‌ అనే బ్యాక్టీరియా అవయవాల విఫలానికి కారణమై మరణానికి దారి తీయవచ్చని ...
దాదాపుగా ఏటా భారత్‌కు వస్తుంటాను. వచ్చిన ప్రతిసారి పాఠశాలలు, కళాశాలలు వంటివాటిని సందర్శించి యువతతో నా కథను పంచుకుంటుంటాను.
జైపుర్‌: చాయ్‌వాలాజ్‌ అవుట్‌లెట్ల వ్యవస్థాపకుడు, రాజస్థాన్‌కు చెందిన రోహిత్‌ శర్మ (30) ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ...
మధురవాడ పరిసర ప్రాంతాల్లో అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూమి అనే తేడా లేకుండా కబ్జాలకు తెరదీస్తున్నారు.
భాజపా మాజీ ఎంపీ రేబతి త్రిపుర మళ్లీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పాత వృత్తిలోకి ప్రవేశించారు. 2019-2024 వరకు పార్లమెంటు సభ్యుడిగా ...
పట్టణాభివృద్ధి పేరుతో నిర్మించే మౌలిక సదుపాయాల భారీ ప్రాజెక్టులు వాస్తవ అభివృద్ధికి ప్రతీకలు కాబోవని సుప్రీం కోర్టు విశ్రాంత ...