ఈ రోజు మెుత్తంలో జరిగిన 10 ప్రధాన వార్తలను ఈ స్టోరీలో మేము మీకు అందిస్తున్నాం. అది కూడా చాలా క్లుప్తంగా మీరు ఈజీగా చదివేలా , ...
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం.
శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలకు కొత్త విధానం అమలు చేయడంతో పాటు భక్తుల సౌకర్యాల కోసం పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా పేరు మార్చుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ...
తెలంగాణకు ప్రధాని ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద 11.56 లక్షల ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ...
నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నియామకంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల ...
ఇటీవల అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వరుస రోడ్డు ప్రమాద మరణాలు ప్రవాస భారతీయుల భద్రతపై మరోసారి ఆందోళన ...
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో ఒక భయంకరమైన అనుభవం ఉందని చెబుతూ అందుకు సంబందించిన వివరాలు పంచుకున్నారు. ఓ సినిమా ...