దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే, టీ20 ర్యాంకింగ్స్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ...
Paytm Payments Bank | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో లక్షలాది మంది కస్టమర్లలో తమ డబ్బు, వాలెట్ బ్యాలెన్స్, ఫాస్టాగ్, యూపీఐ సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమ ...
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, మెదక్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ...
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. SIR ప్రక్రియపై ఆ పార్టీకి సవాలక్ష అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ ...
ఒక లీటర్ ఇథనాల్ తయారీకి ఎంత బియ్యం అవసరం? దాని ఉత్పత్తి వ్యయం ఎంత? పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ నిజంగా చౌకా లేదా ఖరీదా? కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు ఈ స్టోరీలో ...
బాలీవుడ్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. కూతురితో తండ్రి అలా వ్యవహరించడమేంటి అని చాలా మంది ...
బీఎండబ్ల్యూ జర్మనీలో 8,000 ఉద్యోగాలను తగ్గించనుంది. 40 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్లు ఇవ్వనుంది. ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటోంది.
లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పూర్తిగా "అబద్ధాలు మ ...
సాధారణంగా సాయిబాబా విగ్రహం అనగానే పాలరాతితో చెక్కిన శ్వేత వర్ణ రూపమే మన మనసుల్లో మెదులుతుంది. అయితే విశాఖపట్నంలోని ఓ ఆలయంలో మాత్రం బాబా వారు నలుపు రంగులో కొలువై భక్తులకు అరుదైన దర్శనమిస్తున్నారు. రైల్ ...
Karnataka: 1892 నవంబర్‌లో సంచార సన్యాసిగా స్వామి వివేకానంద మైసూరును సందర్శించినప్పుడు ఇక్కడే బస చేశారు. అప్పటి మైసూరు దివాన్ సర్ కె. శేషాద్రి అయ్యర్.. బెంగళూరులో కలిసి.. మైసూరుకి రావాలని ఆహ్వానించడంతో ...