నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లిలోని ఇందూరు నయాగరాగా పేరొందిన శీలం జానకి బాయి చెరువు అలుగు పారుతోంది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta)కు కేంద్రం మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం పోస్టును ఫేస్‌బుక్ కొంత సమయం పాటు తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయం ...
ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉంటున్నారో తెలుపుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
దివ్యాంగులకు సదరం సేవలను ఏపీ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. మనమిత్ర వాట్సప్‌ నెంబర్‌ ద్వారా సదరం స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని, సర్టిఫికెట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. 9552300009కు ‘H ...
సింగరేణికి ఎవరి హయాంలో నష్టం జరిగిందో చర్చకు బీఆర్‌ఎస్‌ సిద్ధమా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.
ఇళ్లలో రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌ వాడకం పెరిగిపోయింది. ఇవి రకరకాల ఫ్లేవర్లలో లభ్యమవటంతో గదుల్లోనే కాదు వాహనాల్లోనూ విరివిగా వాడేస్తున్నారు. బాత్రూమ్‌ల్లో, స్టోర్‌ రూమ్‌ల్లో ఎప్పుడో ఓ సారి వాడితే అంతగా ప్రభావ ...
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో భారత్ (SL vs IND) రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే అక్కడి పిచ్‌లపై భారత బ్యాటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీ ...
ఇటీవల అన్ని ఫార్మాట క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదని దిగ్గజ ఆటగాడు సునీల్ ...
Udhayanidhi stalin: తంజావూరులో జరిగిన నిరసనల ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ...
అహంకారం.. విధ్వంసానికి దారి తీస్తుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ అన్నారు. అహంకార ధోరణి కొనసాగుతున్న కొద్దీ.. వినాశనం దగ్గరవుతుందని వ్యాఖ్యానించారు. సీఎం విజయ్‌, నటి ...
విద్యార్థి నిరసనలను ఉద్దేశించి ప్రధాని మోదీ పోస్టు చేసిన సెల్ఫీ వీడియోను తొలగించడంపై మెటాకు కేంద్రం మరోసారి సమన్లు జారీ చేసింది. ఆ సంస్థ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌ జో కాప్లన్‌కు వారం రోజుల వ్యవధిలో ...
ఈటీవీ భారత్‌: శిర్డీ సాయిబాబాకు దుబాయికి చెందిన భక్తులు అరుదైన కానుక అందించారు. కొన్ని నెలల క్రితం శిర్డీలో సాయిబాబాను దర్శించుకున్న కచ్రూ కుటుంబం ‘ఓం సాయి’ అని హిందీలో రాసి ఉన్న బంగారు అక్షరాలను కాను ...