కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా ...
మేడ్చల్ జిల్లా గాజులరామారంలో విలువైన ప్రభుత్వ భూమిపై ఒక కాషాయ నేత కన్ను పడింది..రూ. కోట్ల విలువ చేసే సర్కారీ స్థలాన్ని ఏకంగా తన కూతురికి గిఫ్ట్ డీడ్ రూపంలో రాసిచ్చేసి దర్జాగా కబ్జా పర్వానికి తెరలేప ...
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం తీసుకొచ్చిన చేనేత భరోసా పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ఈ స్కీం మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. నాలుగు విడతల్లో ఇప్పటి వరకు ...
‘గ్రేటర్ పౌరులపై పన్నుల భారం పడనున్నది. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని భారీగా పెంచేసింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results